Skip to main content

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి



జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి*


*రాత్రి భోజనం తో పాటు,నేటి నుండి రోగుల బంధువులకు మధ్యాహ్న భోజనం అర్.డి. ఓ. చేతుల మీదుగా ప్రారంభించిన నల్గొండ ఆర్గ్( ఎన్.అర్. ఐ.ఫోరం) సభ్యులు*
నల్గొండ,మే 10. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆస్పత్రి లో రోగుల బంధువులు ఇబ్బంది పడకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్.అర్. ఐ. లు సేవా దృక్పథం తో రాత్రి భోజనం తో పాటు,మధ్యాహ్నం భోజన సౌకర్యం సమ కూర్చటం పట్ల నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి వారి సేవలను అభినందించారు.ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి లో రోగుల బంధువుల ఆకలి తీర్చాలని నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.


     ఎన్.అర్. ఐ. పోరం కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేష్ గుప్తా మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టి అమెరికా లో స్థిరపడిన NRI లు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటు అందించాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 రోజుల నుంచి రాత్రి సమయం లో భోజనం ఏర్పాటు చేసి హాస్పిటల్ కి వచ్చే రోగుల బంధువుల ఆకలిని తీర్చుతునట్లు, ని, మధ్యాహ్నం సమయం లో ఇబ్బంది పడడంతో ఈ రోజు నుంచి మధ్యాహ్నం సమయం లో కూడా భోజనము ఏర్పాటు చేసి ఆకలిని తీర్చడం అభినందనీయమని అన్నారు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారుగా 6000 మందికి నిత్యావసర సరుకులు, కరోనా పై పోరాడుతున్న సిబ్బందికి రక్షణ కవచాలు PPE kits ,మాస్కులు, ధర్మో స్కానర్లు జిల్లా ప్రభుత్వ యంత్రాoగానికి అందించామని అన్నారు.మాతృ దేశం మీద ఉన్న అభిమానం తో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పుట్ట శాంతి కుమార్, సుధీర్ రాజు, మిట్ట పల్లి సురేష్ గుప్తా లు పర్యవేక్షిస్తున్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్