2న సాగర్ రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల

 


 ఫిబ్రవరి 2 వ తేదీ న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగార్జున సాగర్ కు రానున్నారు.రేపు ఉదయం హైద్రాబాద్ నుండి బయలు దేరి ఉదయం 11 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు.బుద్ధవనం సందర్శించి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ విహార్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్