2న సాగర్ రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల

 


 ఫిబ్రవరి 2 వ తేదీ న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగార్జున సాగర్ కు రానున్నారు.రేపు ఉదయం హైద్రాబాద్ నుండి బయలు దేరి ఉదయం 11 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు.బుద్ధవనం సందర్శించి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ విహార్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్