2న సాగర్ రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల

 


 ఫిబ్రవరి 2 వ తేదీ న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగార్జున సాగర్ కు రానున్నారు.రేపు ఉదయం హైద్రాబాద్ నుండి బయలు దేరి ఉదయం 11 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు.బుద్ధవనం సందర్శించి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ విహార్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్