కారులో మంటలు.

 రంగారెడ్డి:…….


రాజేంద్రనగర్ చింతల్ మెట్ ఎమ్ ఎమ్ పహాడి వద్ద పార్క్ చేసిన కారులో మంటలు. 


తెల్లవారుజామున కారు లో నుండి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు. 



హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. 


అప్పటికే పూర్తిగా అగ్నికి అహుతైన కారు. గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వున్న కారు. 



కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.  మంటలు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన