కారులో మంటలు.

 రంగారెడ్డి:…….


రాజేంద్రనగర్ చింతల్ మెట్ ఎమ్ ఎమ్ పహాడి వద్ద పార్క్ చేసిన కారులో మంటలు. 


తెల్లవారుజామున కారు లో నుండి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు. 



హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. 


అప్పటికే పూర్తిగా అగ్నికి అహుతైన కారు. గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వున్న కారు. 



కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.  మంటలు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్