కారులో మంటలు.

 రంగారెడ్డి:…….


రాజేంద్రనగర్ చింతల్ మెట్ ఎమ్ ఎమ్ పహాడి వద్ద పార్క్ చేసిన కారులో మంటలు. 


తెల్లవారుజామున కారు లో నుండి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు. 



హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. 


అప్పటికే పూర్తిగా అగ్నికి అహుతైన కారు. గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వున్న కారు. 



కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.  మంటలు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్