రాముని ఫోటో తో శాంతియుత ధర్నాలు

 


తెలంగాణ రాష్ట్రంలో రామ భక్తుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి పోలీస్ లచే అక్రమంగా కేసులు పెడుతూ,బీజేపీ నాయకులను,కార్యకర్తలను బెదిరిస్తూ,రామతీర్థనిధి సేకరణ ను అడ్డుకోవలని కేసీఆర్ చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు 2.2.2022 మంగళ వారం రోజు నల్లగొండ జిల్లాలోని అన్ని మండల రెవిన్యూ ఆఫీసుల ముందు రాముని ఫోటో తో శాంతియుత ధర్నా చేయాలన్న రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా  బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలిని , నల్గొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ