ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ.

 హైదరాబాద్:……..


ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ. 


అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లిన  మోటర్ సైకిల్. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం. 


లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచిన యువకులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. 


మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


మృతులు చాదర్ ఘాట్ కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తింపు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్