ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్


 నాగార్జున సాగర్ నిడమనూరు మండలం ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ను వెంట తీసుకొని దేవాలయన్ని కలియతిరిగారు..అనంతరం స్థానికుల నుండి దేవాలయ చరిత్ర.. అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియా తో మాట్లాడారు..

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్