ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్


 నాగార్జున సాగర్ నిడమనూరు మండలం ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ను వెంట తీసుకొని దేవాలయన్ని కలియతిరిగారు..అనంతరం స్థానికుల నుండి దేవాలయ చరిత్ర.. అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియా తో మాట్లాడారు..

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*