రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం


 రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల  దగ్ధం కార్యక్రమం


నల్గొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర -3 పాదయాత్ర పై  తెరాసా గుండాలు జరిపిన దాడిని వ్యతిరేకిస్తు ,దాడికి నిరసనగా రేపు అనగా  16న ఉదయం 10:00 లకు  అన్ని మండల కేంద్రాల్లో ,పట్టణాలలో కేంద్రాల్లో అధ్యక్షుల అధ్వర్యంలో  ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులను 

బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డి కోరారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్