ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు మహాత్మా గాంధీ కి వినతి



ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు  మహాత్మా గాంధీ కి వినతి


నల్గొండ: నల్గొండ ఆర్యవైశ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు  కు నాయకులకు మంచి మనసు కల్పించాలని కోరుతూ చిట్యాల లోని మహాత్మా గాంధీ గుడి లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమం లో భూపతి రాజు, యమా మురళి, కోటగిరి చంద్రశేఖర్, వనామా మనోహర్,   ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్,  నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ, నల్గొండ యోగీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్