Skip to main content

బి జే పి పార్టీ పై జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు..

బి జే పి పార్టీ పై  జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు..


ఎన్నికల నియామావళి ఉల్లంగించిన బండి..


యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడం నేరం...


విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న బి.జే.పి. పై కఠిన చర్యలు తీసుకోవాలి...


మొత్తం ఐదు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి పై ఫిర్యాదు చేసిన టి ఆర్ ఎస్ నాయకులు 


టి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , శాసనసభ్యులు గండ్ర వెంకట రమణ రెడ్డి , కంచర్ల భూపాల్ రెడ్డి , విద్య మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి , నల్లగొండ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి ఈ సాయంత్రం జిల్లా కలెక్టరు, ఎన్నికల అధికారిని కలిసి బి జే పి పార్టీ ఎన్నికల నిభంధనలను ఉల్లఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి పై వారి కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బి జే పి  పార్టీ పక్షాన కుల సంఘాల మీటింగులు పెడుతున్నారని ఎన్నికల నిభందనలకు విరుద్ధముగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేసి  దేవాలయాన్ని అపవిత్రం చేసి మతపరమైన సంప్రదాయాలను మునుగోడు ఎన్నికలలో వాడుకొని టి ఆర్ ఎస్ పార్టీ కి  వ్యతిరేఖంగా ప్రచారం చేస్తున్నారని , విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని ఇందుకు సంబంధించిన మొత్తం ఐదు విషయాలపై సి డిలు డాక్యుమెంట్ ల రూపంలో జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశామని ఈ అంశాల పై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిబంధనలకు అనుగుణంగా వారి పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్