ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్


 


ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్


హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్


ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్


ఎమ్మెల్యేలకు ఎరపై సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన తుషార్


పిటిషన్ లో సీఎం కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్న తుషార్


కేసీఆర్ రాజకీయ అజండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్న తుషార్


ఈనెల 21న విచారణకు రావాలని 16వతేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారన్న తుషార్


అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు 2 వారాల గడువు కోరానన్న తుషార్


తన మెయిల్ కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనన్న తుషార్

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*