Skip to main content

పట్టణంలోని 40శాఖలు, 40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో





దేశ రక్షణ, ధర్మపరిరక్షణ కోసం ప్రతి ఒక్క స్వయం సేవకుడు   సైనికునిలా పనిచేయాలని రాష్ట్రీయస్వయం సేవక్ ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రచారక్. ప్రాంత బౌద్దక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు.... ప్రతి స్వయంసేవక్ ప్రత్యక్షంగా శాఖలో పాల్గొనే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా "ఉపస్థితిదిన్" కార్యక్రమం నిర్వహిస్తున్నారు... ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉపస్ధిత్ దివస్ కార్యక్రమంలో పట్టణంలోని 40శాఖలు,  40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో కలుసుకునే అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది...   వెయ్యి మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్న  ఈ కార్యక్రమంలో రోజువారి శాఖా కార్యక్రమాలు, ఆసనాలు  నిర్వహించారు... అనంతరం జరిగిన  కార్యక్రమంలో వెంకటశివకుమార్ మాట్లాడుతూ.... 2025లో నాటికి ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాఅలు జరుగతున్నాయని అప్పటి లోగా దేశంలో లక్ష గ్రామల్లో శాఖలు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్వణయించుకుని ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు... రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నైజాం విముక్త అమ్రుతోత్సవాలు జరుపుకుంటున్నామని... అయితే మన గత చరిత్ర తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారని అన్నారు... దేశంలో తమ స్వాతంత్ర్యాన్ని తెలుసుకోలేని, జరుపుకోలేని జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణా ప్రజలు మాత్రమేనని అన్నారు... అలాంటి వారిని జాగ్రుతం చేసి చరిత్రను తెలియ చెప్పే పనిని సంఘం స్వీకరించిందని అన్నారు... ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విభాగ్ (ఉమ్మడి నల్లగొండ జిల్లా) సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, పట్టణ ప్రముఖులు, స్వయంసేవకులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్