రిటైర్డ్ ఇన్కమ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రాథోడ్ కేంద్ర మంత్రి సమక్షం లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మేడి మరియు రాష్ట్ర అద్యక్షులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రివర్తులు శీ. జి. కిషన్ రెడ్డి చేయుచున్న అభివృద్ధి పనులు చూసి నేను భారతీయ జనత పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిననీ, ప్రజాసేవచేయాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు దగ్గరై వారి కష్ట సుఖాలకు నా వంతు కృషి చేసి అధిష్టానానికి, దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ లోకి ఆహ్వానించారనీ తెలిపారు. అయన మాట్లాడుతూ, మా మిత్రులూనీతి రాజేశ్వరరావు ప్రోత్సాహంతో పార్టీలోకి చేరానాని, పార్టీ నిబందనలకు భద్ధుడనై ఉంటానని తెలిపారు. పార్టీలో చేర్చుకున్నందుకు రాష్ట్ర అద్యక్షుల కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నా శక్తి మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment