మనసురాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్

 



 మనసురాబాద్  వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమ శ్రీనివాసరావుని జనరల్ సెక్రటరీగా మరియు సరబ్ అంజిబాబుని ట్రెజరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు విఎన్ గోల్డెన్ కే సి జి ఎఫ్ శ్రేయోభిలాషి అల్లడి పరమేశ్వరరావు వైస్ గవర్నర్ విఎన్ గుడ్డేటి నరసింహులు రీజియన్ చైర్మన్ మరియు విఎన్ శ్యాంసుందర్ రీజియన్ సెక్రటరీ మరియు విఎన్ శివ నాగేశ్వరరావు జోన్ చైర్మన్ మరియు సాయి మోహన్ ఎన్నుకోవడం జరిగింది.   ఈ   కార్యక్రమానికి హాజరైనటువంటి వైశ్యులు పోలేపల్లి బద్రీనాథ్ విశ్వనాథ్ జనార్దన్ దామెర సత్యనారాయణ బండారు అశోక్ రంగా శ్రీధర్ రంగా నరేందర్ అనిల్ వెంపటి గోపి గార్లపాటి రమేష్,  పోలా నరసింహ గుప్తా, నాంపల్లి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది.



Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్