తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి

 



తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా   కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ   జీవో  నంబర్ 300 ను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చైర్మన్ పదవి కాలం  2 సంవత్సారాలు ఉంటుందని ఆ జీఓ లో పేర్కొన్నారు.  తదనుగుణంగా తదుపరి చర్య లు తీసుకోవాలని  సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను ఆదేశించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్