తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి

 



తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా   కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ   జీవో  నంబర్ 300 ను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చైర్మన్ పదవి కాలం  2 సంవత్సారాలు ఉంటుందని ఆ జీఓ లో పేర్కొన్నారు.  తదనుగుణంగా తదుపరి చర్య లు తీసుకోవాలని  సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను ఆదేశించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్