ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున


 ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున

 

పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారంగా రాజకీయ నాయకులకు ముసుగులు వేస్తారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నల్లగొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో గల జ్యోతిబాపూలే కు తెల్లటి గుడ్డలతో ముసుకు కప్పడం జరిగిందని, గతంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగులు కప్పబడి లేదని, నేడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ముసుకు కప్పారని, తగు పరిశీలన జరిపి ఎన్నికల నిబంధనావలి కి లోబడి ముసుగు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వినతి పత్రం సమర్పించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్