*సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ


 

*సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ

వనపర్తి: 

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పేద ఆర్య వైశ్యులకు అందుబాటులో ఉండాలి. సేవలందించి, ఆర్యవైశ్య సత్రాల్లో తక్కువ రెట్లకు వసతి కల్పించి, సమస్యలపై స్పందించే వారు తెలంగాణ అధ్యక్షులుగా ఉండాలి. సత్రాలు వ్యాపారంగా మారాయి.సెల్ ఫోన్ చేసే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సేవా భావం ఉండాలి. తెలంగాణలో సభ్యత్వాలు చేయించి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. అందరి సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం అవసరం ఉన్నపుడు వాడుకోవాలి 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్