మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు


 మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.


అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.


దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం