మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


 

మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


IAS అమోయ్ కుమార్ తో పాటూ మరో ఇద్దరు IAS లపై ..


ED కి ఇద్దరు IAS లపై ఫిర్యాదు …


నవీన్ మిట్టల్ , సోమేశ్ కుమార్ లపై ఫిర్యాదు?…


బుధవారం ED కి పూర్తీ ఆధారాలతో బాదితులు


ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారిస్తున్న ED 


ఇప్పుడు తెర పైకి సోమేశ్ కుమార్ , నవీన్ మిట్టల్ 


తమ భూమికి నకిలీ డాకుమెంట్స్ సృష్టించి ముగ్గురు IAS లు మోసం చేశారంటున్న బాధితులు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్