మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


 

మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?


IAS అమోయ్ కుమార్ తో పాటూ మరో ఇద్దరు IAS లపై ..


ED కి ఇద్దరు IAS లపై ఫిర్యాదు …


నవీన్ మిట్టల్ , సోమేశ్ కుమార్ లపై ఫిర్యాదు?…


బుధవారం ED కి పూర్తీ ఆధారాలతో బాదితులు


ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారిస్తున్న ED 


ఇప్పుడు తెర పైకి సోమేశ్ కుమార్ , నవీన్ మిట్టల్ 


తమ భూమికి నకిలీ డాకుమెంట్స్ సృష్టించి ముగ్గురు IAS లు మోసం చేశారంటున్న బాధితులు

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం