ఖమ్మం:కొణిజేటి రోశయ్య కు నివాళులు


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య  త్రుతీయ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి*


కల్లూరు ఆర్యవైశ్య మండపంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆర్యవైశ్య సభ్యుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు గారు రోశయ్య గారికి నివాళులర్పించి, వారి సేవలను కొనియాడటం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సభ్యులు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్