నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


 



నేడు  నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.



ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి  09.30 గంటలకు నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, గోపలాయిపల్లి గ్రామం చేరుకొని.. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.



* అనంతరం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం చేరుకొని ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.



తిరిగి మధ్యాహ్నం 01.30 గంటలకు మామిడాల గ్రామం నుంచి బయలుదేరి మ. 03.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.



Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ