సిటి సివిల్ కోర్టు లో దాఖలైన కేసులో ఆర్డర్ కొరకు ఏప్రిల్ 4 నాటికి వాయిదా


 హైద్రాబాద్: 

సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లిఖార్జున్, రేణుకుంట్ల గణేష్ గుప్త, తొడుపునూరి చంద్రపాల్ లను ప్రతివాదులుగా చేరుస్తూ ఎ. వెంకటేశం సిటి సివిల్ కోర్టులో వేసిన కేసు నంబర్ 6/2025 సంభందించిన కేసులో ఎ. వెంకటేశం దాఖలు చేసిన IA No. 1/2025 & IA No. 2/2025 వాటిపై తేది 4-4-2025 నాటికి ఆర్డర్ ల కొరకు వాయిదా పడింది. ఈ ఆర్డర్ ల పైనే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.




Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ