ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం

ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం


సంగారెడ్డి: సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోకి హరీష్‌రావు పదిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదని తెలుస్తోంది. దీంతో చివరికి ఆయన జేసీకి ఫోన్‌ చేసి ఆర్డీవోతో మాట్లాడించాలని చెప్పినా కూడా ఆర్డీవో స్పందించలేదని సమాచారం. తనకు ఎంతకీ ఆర్డీవో నుంచి ఫోన్‌ రాకపోవడంతో అసహనానికి గురైన హరీష్‌రావు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*