495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి

 495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి


కేసీఆర్ సాగర్ పర్యటన సందర్భంగా 495 మంది  బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో  నిర్బంధించారని  జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

అక్రమ అరెస్ట్ లను బీజేపీ ఖండిస్తున్నదని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ ఇంచార్జి శ్రీమతి నివేధిత రెడ్డి పట్ల పోలీసుల అసభ్య ప్రవర్తన ను బీజేపీ జిల్లా కమిటీ ఖండిస్తుందని, మహిళ పోలీసులు లేకుండా నివేధిత పట్ల పోలీసుల ప్రవర్తన సిగ్గుచేటని విమర్శించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్