మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం


 మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం

హైదరాబాద్: 

మ్యాజిక్ , మిమిక్రీ, మైమ్ (MMM)  మాయావినోదం పేరుతో 1991 సెప్టెంబర్ 16వ తేదీన డా,, కె.వి.రమణాచారి గారి నిర్వహణలో నిర్విరామంగా నిర్వహింపబడినది ఈ మూడురంగాల కళాకారులకు అవాకాశాలు మరియు గుర్తింపు లభించాయి మళ్ళీ ఈ తేదీన ఈ మూడురంగాల కళాకారులను  డా,, కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సి.వి.రమణ , జేన్నీ గారు, మల్లం రమేష్ రామడుగు వసంత్ ,  భవిరి శివ , కె.వి.చారి , ప్రవీణ్  , రాంబాబు  మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్