బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్


 

బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ 

నల్గొండ: ప్రజాగోస- బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం రేపు శుక్రవారం ఉదయం చర్లపల్లి సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు నల్గొండ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి విచ్చేయుచున్నారనీ, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ కమిటీ సభ్యులు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ లు బూత్ కమిటీలు సభ్యులు నల్గొండ పట్టణ బిజెపి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ విస్తృతంగా పాల్గొనగలరని అయన కోరారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ