Skip to main content

బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి


 బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి


బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఈరోజు జిల్లా కార్యాలయం లో బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సదర్భంగా అయన మాట్లాడరు.  

అయన కామెంట్స్

బీజేపీ పార్టీ లో కస్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండ అవకాశాలు వస్తాయి అనడటానికి నేను ఉదాహరణ..


నాపై ఏంతో నమ్మకం తో చిన్న వయసులో నాకు ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మా రాష్ట పార్టీ కీ ముఖ్యం గా బీజేపీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి గౌరవనీయులు జి. కిషన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు..


నాకు ఈ జిల్లా అధ్యక్షులు పదవిని నేను పార్టీ నాపై పెట్టిన బాధ్యత గా భావిస్తున్నాను...


నల్లగొండ జిల్లా లో జిల్లా నుండి.. బూత్ స్థాయి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటు అందరిని కలుపుకొని జాతీయ, రాష్ట్ర పార్టీ లు ఇచ్చినా అన్ని కార్యక్రమలను విజవంతం చేస్తూ జిల్లా లో పార్టీ ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ..ప్రజాసమస్యలపై ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం దొరికేవరకు పార్టీ పెద్దలను కార్యకర్తల ను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తానని తెలియజేస్తున్నాము 


నాకోసం ఇంత దూరం వచ్చిన నన్ను ఏంతో ప్రేమతో ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు... తెలియజేస్తున్నాను



*బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి డా" కాసం వెంకటేశ్వర్లు కామెంట్స్*


బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నియామకమైన డా "నాగం వర్షిత్ రెడ్డి కి శుభాకాంక్షలు


బీజేపీ కష్టపడి పనిచేసే వారికీ ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది


బీజేపీ రాష్ట్ర పార్టీ నుండి బీజేపీ జిల్లా పార్టీ కీ నూతన అధ్యక్షులు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తాము..


రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లో అత్యధికముగా బీజేపీ mp లు గెలబోతున్నారు..


ప్రజలకు కేంద్రం లో బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని.. ఇప్పటికే ప్రజలు మానసికంగా బీజేపీ కీ ఓటు వేయడానికి సిద్దమైనరాని తెలిపారు,

గతంలో కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని..

రాష్ట్ర లో ఆచరణకు సాధ్యం కానీ గ్యారంటీ లను ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని వాటిని అమలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని..అన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్