ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు


 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు

హైద్రాబాద్, (గూఢచారి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని తెలంగాణ కేడర్‌ 2023 మరియు 2024 బ్యాచ్‌ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  కూడా ఉన్నారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ