ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు


 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు

హైద్రాబాద్, (గూఢచారి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని తెలంగాణ కేడర్‌ 2023 మరియు 2024 బ్యాచ్‌ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  కూడా ఉన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్