ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ


 *ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ* 


 *మేడ్చల్ జిల్లా* : ఘట్ కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.


ఓ వ్యక్తి నుండి రూ.15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు.


కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.


ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్