ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ


 *ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ* 


 *మేడ్చల్ జిల్లా* : ఘట్ కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.


ఓ వ్యక్తి నుండి రూ.15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు.


కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.


ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్