నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

 




నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

హైద్రాబాద్, (గూఢచారి):  హైదరాబాద్ లోని నీటిపారుదల శాఖ లో పనిచేసే సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు) హేరూర్ నికేశ్ కుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు.

అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 19 చోట్ల వద్ద సోదాలు నిర్వహించారు. సోదాల్లో "ప్లాట్లు (5), వ్యవసాయ భూమి (6.5 ఎకరాలు), ఫ్లాట్లు (6) మరియు వాణిజ్య స్థలాలు (2) తో కూడిన రూ.17,73,53,500/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మరియు స్థిర & చరాస్తులను గుర్తించారు"

ఇత:పూర్వం ఇతను 30-05-2024 న ఒక భవనం నిర్మాణం కోసం NOC జారీ చేయడానికి రూ.1,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్