సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు
సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు
👉సికింద్రాబాద్.. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు
👉సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు
👉 8 లక్షల రూపాయలు లంచం అడిగిన విటల్ రావు.. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన ఫిర్యాదుదారుడు వెంకట్రావు
👉 మేడిపల్లిలోని ఆయన నివాసంలో, నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
Comments
Post a Comment