సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు


 సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు



👉సికింద్రాబాద్.. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు 


👉సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు

👉 8 లక్షల రూపాయలు లంచం అడిగిన విటల్ రావు.. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన ఫిర్యాదుదారుడు వెంకట్రావు

👉 మేడిపల్లిలోని ఆయన నివాసంలో, నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు



Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్