సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు


 సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు



👉సికింద్రాబాద్.. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు 


👉సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు

👉 8 లక్షల రూపాయలు లంచం అడిగిన విటల్ రావు.. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన ఫిర్యాదుదారుడు వెంకట్రావు

👉 మేడిపల్లిలోని ఆయన నివాసంలో, నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు



Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ