ఏప్రిల్-29-ఆంధ్రప్రదేశ్-కరోనా-బులిటీన్

ఏపి లో 1332 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు.


గడిచిన 24 గంటల్లో73 కేసులు నమోదు అయ్యాయి.


అత్యందికంగా గుంటూరు లో 29 కేసులు నమెదు 


అయ్యాయి. ఆక్టివ్ కేసులు 1014, ఇప్పటివరకు


287 డిశ్చార్జ్ అయ్యారు, 31 మంది  మృతి చెందారు.


 



 


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*