నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్...


 


నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్...


బృందావన్ కాలనీ,విశ్వనాథ కాలనీలో దొంగల సంచారం....


లక్ష్మి నివాస్ అపార్ట్ మెంట్ లో నాలుగు ఇళ్ళ తాళాలు పగలగొట్టి వెళ్ళిన దొంగలు..


సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగల ముఠా కదలికలు....


రాత్రి వేళల్లో మారణాయుధాలతో తిరుగుతున్నట్టు సమాచారం...


అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా ఖాకీల అనుమానం...

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్