కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..


 కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం.. 


 ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి.. 


సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నారాయణ స్వామి తీసుకొని వచ్చి విచారణ జరుపుతున్న ఏసిబీ అధికారులు... ఇంకా భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై విచారణ..


 జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని వినికిడి..

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్