Posts

ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్

Image
  ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్ నల్గొండ జిల్లా:  చిట్యాల మండల తహసీల్దార్ గుగులోత్ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధి కారులు వెల్లడించిన వివరాల మేర కు...గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించన మ్యూటేషన్ కోసం రూ.2లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయంలో వ్యూ హం ప్రకారం మాటువేసిన ఏసీబీ అ ధికారులు గురువారం తహసీల్దార్ గుగులోత్ కృష్ణా, మరో ప్రైవేట్ వ్య క్తి లంచం తీసుకుంటుండగా పట్టు కున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించా రు.

ACB కి చిక్కిన జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు

Image
ACB కి చిక్కిన జిల్లా డ్రగ్స్ కంట్రోల్  అధికారులు   అసిస్టెంట్ డైరెక్టర్ (AO-1), డ్రగ్ ఇన్స్పెక్టర్ (AO-2), O/0 డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కరీంనగర్ జిల్లా & ఒక ప్రైవేట్ వ్యక్తి (A-3) ACB నెట్ లో ఉన్నారు. కరీంనగర్:  07.10.2025న, కరీంనగర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, O/o నుండి (AO-1) అసిస్టెంట్ డైరెక్టర్  మర్యాల శ్రీనివాసులు మరియు (AO-2)  కార్తీక్ భరద్వాజ్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇద్దరూ కరీంనగర్ లోని విజేత హాస్పిటల్ లో, ACB, కరీంనగర్ యూనిట్ వారు అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి, అంటే ఫిర్యాదుదారుని ఫార్మసీ వార్షిక తనిఖీని నిర్వహించినందుకు, ప్రైవేట్ వ్యక్తి A-3  పుల్లూరి రాము ద్వారా ఫిర్యాదుదారుని నుండి రూ. 20,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. A-3 వద్ద నుండి అతని వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 20,000/- స్వాధీనం చేసుకున్నారు. అందువలన, AO-1 & AO-2 అనవసరమైన ప్రయోజనాన్ని పొందడానికి వారి విధులను సక్రమంగా నిర్వహించకుండా మరియు నిజాయితీగా లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, AO-1, AO-2 & A-3...

భూపతి టైమ్స్ 9th అక్టోబర్ 2025

Image
 

భూపతి టైమ్స్ 8th అక్టోబర్ 2025

Image
 

టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్

Image
ద వండర్..డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్  22 ఏళ్ల"క్విట్ స్మోకింగ్" ఉద్యమం  అతని తపన , కసి సినిమా రంగం లో పెడితే..రీల్ హీరో మాత్రమే అయ్యేవారు. ఎందరో స్మోకింగ్ కు గుడ్ బై చెప్పేలా చేసిన రియల్ "హీరో" గా..అవార్డు పొందారు మాచన రఘునందన్  "ఎవడైనా పని శ్రద్ధ గా చేస్తాడు,లేదా ఓపిక తో చేస్తారు.వాడేంటి కసి తో చేస్తున్నాడు." ఇది ఓ తెలుగు సినిమా లో డైలాగ్. ఈ డైలాగ్ కు ..ఈ స్టోరీ కి ఏంటి సంబంధం అంటే?! ఏ పని చేసినా.. ఏ పని ఒప్పుకున్నా.. "నా..కేంటీ?!"."నా కేం లాభం".,ఇలా..ఏ పని చేసినా..అందుకు తగ్గ ప్రతిఫలం ఆశించడం సర్వ సాధారణం.  కాస్తో..కూస్తో..స్వార్థ చింతన కలిగి ఉండటం కూడా సహజమే. కానీ..స్వలాభం,లాభాపేక్ష వంటివి లేకుండా..ఉండే వారు అరుదు అనే కన్నా బహు అరుదు అనే చెప్పాలి. 22 ఏళ్లుగా తన సమయం,శక్తి,యుక్తి,అన్ని కూడా దేశ హితం కోసం,సమాజ హితం కోసం వెచ్చించి,ఇలాంటి వ్యక్తులు ఉన్నారా?! ఈ లోకం లో..ఈ కలి యుగం లో అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే లా.. చేస్తున్నారు ఓ వ్యక్తి,అతను ఓ సాదా సీదా ఉద్యోగి.ఎంతో ఆసక్తికరంగా..ఆశ్చర్యంగానూ ఉండే "రియల్ స్టోరీ" లో ఉన్...

*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*

Image
 *భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*      *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్* నల్గొండ:  భారత న్యాయ వ్యవస్థకు గుండెకాయ లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే దుండగుడు దాడికి ప్రయత్నించడం క్షమించరాని నేరంగా భావించాలని, అట్టి దుండగునికి కఠినమైన శిక్ష విధించాలని , దేశద్రోహిగా ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..ఇలా దాడికి ప్రయత్నించడం భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను కించపరచడానికి కుట్ర పన్నట్టుగా భావించాల్సి వస్తుందని తెలియజేశారు . ఇట్లాంటి దుశ్చర్య యావత్ భారతదేశ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాలను కించపరిచినట్లుగా భావించాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ దుండగుని పై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు. లేనియెడల పెద్ద ఎత్తు న నిరసన కార్యక్రమాలు చేపడతామని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు....

భూపతి టైమ్స్ 7th అక్టోబర్ 2025

Image