మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్*

మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్* ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ దక్షిణ భారత ఇంచార్జ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (న్యూ పెన్షన్ స్కీమ్) రద్దు కోసం.. రేపు హైదరాబాద్ లో కార్యక్రమం తల పెట్టినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేశన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత ఇన్ ఛార్జ్ మాచన రఘునందన్ తెలిపారు.న్యూ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో తేడా ల ను "మాచన" ఆదివారం నాడు నాడు వివరించారు. తమ పింఛను వ్యధ, భాధ ను పంచుకున్నారు. భాగస్యామ్య పింఛను పథకం, ఉద్యోగుల పాలిట ఓ టెన్షన్ స్కీమ్ అని, ఉద్యోగులు సి పి ఎస్ ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో..పాత పింఛను పథకం నే మళ్లీ ఎందుకు కొరుకుoటున్నారో.. "మాచన" మాటల్లోనే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనబడే భాగస్వామ్య పింఛను పథకం ను,ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది సెప్టెంబర్ 1 2004 నుంచి. ఆ రోజు నుంచి తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం రాదు అనే వ్యధ ను మిగిల్చింది.ఉద్యోగం ఒక యోగం ,ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. కానీ ఇప్పటి ఉద్యోగికి నౌకరీ ఉన్నదన్న ధీమా నే గాని పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్...